ఆ కొడుకు చేసింది తెలిస్తే దండంపెడతారు…

బండి నడిపిస్తున్న తండ్రికి అనుకోకుండా గుండె పోటు వచ్చింది, ఆ సమయంలో కొడుకు చేసిన పని గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. భగవంతుడు మంచి మనుషుల్ని తన దగ్గరకు తొందరగా తీసుకువెళ్తాడు అని అంటారు. అలాగే ఈ లోకాన్ని విడిచి తర్వాత అందరూ మంచి మనుషులు అవుతారు అనేది కూడా నిజం. ఎందుకంటే అలాంటి వాళ్ళ మంచితనాన్ని ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు. అలాంటి బిడ్డ మరియు అతని తండ్రి గురించి తెలుసుకుందాం.

ఆ చిన్నారి ఎంత ధైర్యంగా తన ప్రాణాలను కాపాడుకొని అలాగే ఎదురుగా వస్తున్న ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడాడు, ఈరోజు లోకంలో లేని ఒక చిన్నారి తండ్రి గురించి తెలుసుకుందాం. శివకుమార్ మరియు అతని పదేళ్ల పిల్లవాడు ప్రెజర్ కుక్కర్ని డెలివరీ చేయడానికి వెళుతున్నారు, అప్పుడు శివకుమార్ సుమారు 94 కిలోమీటర్ల బండిని నడిపాడు. తర్వాత ఆకస్మాత్తుగా ఛాతి నొప్పి వచ్చింది, దాంతో అయినా చనిపోయాడు, కానీ కారు నడుస్తూనే ఉంది ఇది గమనించిన పిల్లవాడు కారుని హ్యాండిల్ చేసే పక్కన పార్కు చేశాడు.

తర్వాత తండ్రిని చూసుకున్నాడు కానీ అప్పటికే తన తండ్రి చనిపోయాడు. ఒకవేళ ఆ పిల్లవాడు కారుని హ్యాండిల్ చేయకపోయే ఉంటే పెద్ద ప్రమా దానికి గురయ్యేవాడు, అలా కాకుండా తన తెలివితేటలతో కారుని పక్కన ఆపి ఉంచడం వల్ల తన ప్రాణాలతో వాడు ఎదురుగా వచ్చేవారి ప్రాణాలను కూడా కాపాడగలగాడు. తండ్రి చావుని అర్థం చేసుకున్న కొడుకు ఏడవడం మొదలుపెట్టాడు. శివకుమార్ తన అత్తని చూసుకోవడానికి అక్కడ నివసించేవాడు. అయితే తన మరణ విషయం తెలుసుకున్న కుటుంబం చాలా నష్టపోయింది.

శివకుమార్ చుట్టుపక్కల వాళ్ళు తనకి ఎలాంటి జబ్బులు లేవని, అలాగే తాను చేసే పనిని చాలా ఇష్టపడే చేసేవాడని చెప్పారు. తన పనిలో బిజీగా ఉంటూనే తన అత్తని చూసుకుంటాడు అని చెప్పారు. అక్కడే ప్రజల అభిప్రాయం ప్రకారం శివకుమార్ చాలా మంచివాడు, అలాగే గొప్ప వ్యక్తి అతడు తన పనిని చాలా ఇష్టపడతాడు, ఎప్పుడూ కష్టపడి పని చేస్తాడు. నిరుపేద కుటుంబం అయినప్పటికీ ఎంతో కష్టపడి ఈరోజు తన పనిలో రాణిస్తున్నాడు, శివకుమార్ మరణ వార్తతో తన భార్య మరియు కుటుంబ సభ్యులు అంతా ఆ వార్తని జీర్ణించుకోలేక ఏడుస్తున్నారు.