మట్టి పాత్రలో ఉప్పు ఇలా వేసి అక్కడ పెడితే చాలు 24 గంటల్లో మీ సమస్యకు పరిష్కారం కనబడుతుంది….

నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుండి బయట పడడానికి ఉప్పు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.ఉప్పుతో 24 గంటల్లోనే మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అనుకుంటే దీని కోసం ఎలాంటి విధివిధానాలను పాటించాలో తెలుసుకుందాం!ప్రతిరోజు రాళ్ల ఉప్పు ని కొద్దిగా నీళ్లలో కలిపి స్నానం చేసినట్లయితే మీకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఒక పిడికెడు ఉప్పును చేతిలో పట్టుకొని.

మీయొక్క ఇష్టదైవాన్ని ఐదు నిమిషాల పాటు తలచుకుని ఆ ఉప్పును సింకులో నీళ్లలో వదిలేయాలి, ఉప్పుకు నకారాత్మక శక్తి ని తొలగించే శక్తి ఉంటుంది, ఇలా చేయడం వల్ల తొందర్లోనే మీ సమస్య ముగుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉప్పు తో ఒక ప్రయోగం చేస్తే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను తొలగించడానికి ఒక ఎండుమిరపకాయ తీసుకుని, అలాగే పసుపు ఆవాలను తీసుకోండి, అలాగే రాళ్ల ఉప్పును తీసుకోండి, వీటిని చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవాన్ని తలచుకోండి, తర్వాత ఎవరికైతే సమస్య ఉంటుందో వారి చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ లో మూడుసార్లు తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత నీకు దగ్గర్లో, ఎక్కడైనా సరే మట్టిలో పూడ్చి పెట్టాలి.

24 గంటల్లోనే మీ యొక్క సమస్య కి అద్భుతమైన పరిష్కార మార్గం లభిస్తుంది. మట్టిలో పూడ్చి పెట్టడం సాధ్యం కానివారు యాంటీ క్లాక్ డైరెక్షన్లో మూడుసార్లు తిప్పుకుని ఆ ఉప్పును, ఎండు మిరపకాయలను అలాగే పసుపు ఆవాలను సింక్ లో వేయండి, ఆ తర్వాత వాటర్ పొయ్యండి. ఇలా చేస్తే కనుక కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు నాలుగు మిరియాలు, నాలుగు లవంగాలు, ఒక పిడికెడు ఉప్పును పాత్రలో వేసి వాళ్ల బెడ్ రూమ్ లో ఆ యొక్క పాత్రను వుంచాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల గొడవలు సర్దుకు పోతాయి.