ఆలయంలో ఉండే ధ్వజస్తంభం గురించి ఈ పురాణ కథ వింటే చాలు జన్మల దరిద్రం పోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే

మనం నిత్యం దైవారాధనలో భాగంగా ఆలయాలను దర్శించడం జరుగుతూ ఉంటుంది అలా ఆలయాలు దర్శించిన సమయంలో దేవాలయానికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ ధ్వజస్తంభం ఎవరు? ఈ ధ్వజస్తంభం ఎందుకో దాని వెనుక పురాణ గాధ ఏమిటి? అనేది ఎంతో ముఖ్యమైన విషయాలను మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవడం ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు, ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభం దీపాలే వారికి దారి చూపించేవి వీటిని ఆధారంగా ఏ గుడిలో పల్లెను చేరుకునే ప్రజలు తలదాచుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం లేదా ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుడు నీ గౌరవిస్తారు.

అసలు మయూర ధ్వజరు అంటే ఎవరు? ధ్వజస్తంభానికి ఇతనికి సంబంధం ఏమిటో తెలుసుకుందాం. ఈ ధ్వజ స్తంభాలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన కథ మనకు పురాణాలలో ఉంది, ఈ కథను మీరు వింటున్నారు అంటే మీరు ఎంతో అదృష్టవంతులు ఈ కథను విన్నంత మాత్రాన మీకు జన్మజన్మల పాపాలు మొత్తం పోయి మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల మహా పుణ్యం వస్తుంది. భారత యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్టించిన ధర్మరాజు అధర్మానికి తావు లేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు, ధర్మమూర్తిగా ఎదురులేని రాజుగా కీర్తి పథకాలను అందుకోవాలి అనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు.ఇది గమనించిన శ్రీకృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు ధర్మరాజా!

అశ్వమేధ యాగం చేసి శత్రు రాజులను జయించి దేవ బ్రాహ్మణులను సంతుష్టులను చేసి రాజ్యాన్ని సురక్షం సుభిక్షం చేసుకోమని సలహా ఇచ్చారు. ఇక ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధ యాగానికి సన్నాహాలు చేయించారు, తర్వాత యాగస్వానికి వెళ్లారు ఇక యాగస్వానికి నకుడు సహదేవులు సైనికులతో కూడా బయలుదేరారు. ఆ యాగాస్వం చివరికి మణిపుర రాజ్యం చేరింది ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పరిపాలించేవాడు ఆయన మహా పరాక్రమంతుడు, గొప్ప దాతగా పేరుగాంచాడు. మయూరధ్వజనుని కుమారుడు పాండవుల యాగాస్వాన్ని బంధించాడు, ఇక ఇతనితో యుద్ధం చేసిన నకుల, సహదేవులు ,భీముడు ,అర్జునుడు ఓడిపోయారు. తమ్ముళ్లు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వాదించి మయూరధ్వజుడిని జయించేందుకు ఒక కపట ఉపాయాన్ని చెప్తాడు.

దాని మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానంగా ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకోమన్నాడు అందుకు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. తమ దర్శనార్థమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారున్ని పట్టుకుంది బాలుని విడిచి పెట్టవలసిందిగా ప్రార్థించగా అందుకు ఆ సింహం మానవ భాషలో ఇలా అంది మీ కుమారుడు మీకు కావాలంటే మలుపురా రాజ్యాధిపతి మయూర ధ్వజూని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువు ,మా యందు దయతలచి మీ శరీరాన సగభాగం దానం ఇచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు వారి మాటలు విని అందుకు అంగీకరించిన మీదట శ్రీకృష్ణుడు, తన భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమం కూడా విధించారు.

One thought on “ఆలయంలో ఉండే ధ్వజస్తంభం గురించి ఈ పురాణ కథ వింటే చాలు జన్మల దరిద్రం పోయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే

Comments are closed.