7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం ,తొడలచుట్టూ కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది చాలా ఎక్కువ అయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అధిక బరువును తగ్గించుకోవటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అయితే మంచి పోషకాహారం తీసుకుంటూ రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే కచ్చితంగా అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.

ఈ డ్రింక్ తాగడం వలన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ముందుగా 2 లేదా 3 ఖర్జూరాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడెక్కకా ఖర్జూరం,అల్లం ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం, చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేసి బాగా కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తూ ఉంటే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.కానీ మీరు మితంగా తీసున్నపుడు మాత్రమే ఖజ్జురాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి .

ప్రతి రోజు 4 నుండి 5చొప్పున తింటూ ఉండండి .కజ్జురం శరీరంలో ఐరన్ , రక్త హీనత లోపాలను తగ్గిస్తుంది . నీరసం ,అలసటను కూడా తగ్గిస్తుంది .సహజ చెక్కరలను అందిస్తుంది .అల్లం ఆయుర్వేదం ,హోమియోపతి లో ఎక్కువగా ఉపయోగించబడుతుంది .దీనిని ఆయుర్వేదంలో భాగంగా వాడుతుంటారు .ఈ ఔషధమూలం శక్తివంతమైన పోషకాలను అందిస్తుంది .పొటాషియం ,మాంగనీస్ ,రాగి మరియు మెగ్నీషియంతో సహాఖనిజాలతో లోడ్ అవుతుంది .అల్లం నీరు వల్ల కలిగే ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటుంది .ఇంట్లో అల్లం ,కజ్జురం డ్రింక్ సులభంగా తాయారు చేసుకోవచ్చు .ఈ డ్రింక్ కక్రమం తప్పకుండా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యపరయోజనాలను పొందవచ్చు ..