రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ …
మీడియా చెప్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగాలు గొప్ప వ్యక్తులను గుర్తించని పరిస్థితి దేశంలో ఉంది. మహనీయుడు మట్టిలో మాణిక్యం హరేకల హజబ్బా గురించి BBC 2012 లోనే అతని గొప్పతనాన్ని గురించి చెప్పింది. కానీ పద్మశ్రీ అవార్డు రావడానికి అతనికి ఇన్నేళ్లు…