Farmers : రైతన్నలకు శుభవార్త… ఈ పంట సాగు పై సబ్సిడీ ఇవ్వనున్న ప్రభుత్వం…!

Farmers : ప్రతి దేశానికి ఎంతగానో వెన్నుముకగా నిలుస్తున్న రైతుల అందరికీ కూడా ఆర్థిక భరోసా ఇస్తూ పలు పథకాలను అమలు చేస్తున్నారు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. రైతులందరికీ కూడా అండగా నిలుస్తూ ఎంతో సాయం చేస్తున్నారు. దీనిలో భాగంగా సన్నకారు…

New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారిపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం…!

New Ration Cards  : తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వచ్చే మంత్రివర్గ సమావేశాలలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన…

Gas Stove : కేంద్ర ప్రభుత్వం రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్లు… ఎలా పొందాలంటే…!

Gas Stove : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడవ సారి అధికారంలోకి రావడం జరిగింది. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ఉజ్వల స్కీమ్ ని మళ్లీ ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా ఒక గ్యాస్ స్టవ్ అలాగే ఒక…

ఇది కదా లక్ అంటే.. చేపల కోసం వల వేసిన జాలరి.. ఎంత లాగినా పైకి రాకపోవడంతో..

కాకినాడ సముద్రతీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలకు భారీ చేపలు చిక్కాయి. అందులో కొమ్ముకోనెం, నెమలి కోనెం తదితర రకాల చేపలు ఉన్నాయి. సుమారు 300 కేజీల బరువున్న కొమ్ముకోనెం అనే భారీ చేప లభ్యం కావడంతో దానిని ఒడ్డుకు చేర్చేందుకు…

అప‌ర కుబేరుడు అదానీ ఏడాదికి తీసుకునే జీతం ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

Gowtham Adani : దేశంలోనే రెండో అత్యంత సంప‌న్నుడు గౌత‌మ్ అదానీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న అన‌తికాలంలోనే భారీగా సంపాదించి అప‌ర కుబేరుల జాబితాలో చోటు ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న సంప‌ద విలువ రూ.7.14 ల‌క్ష‌ల కోట్లు కాగా ఈయ‌న…

Bacteria : వామ్మో… మనిషిని తినే బ్యాక్టీరియా… 48 గంటల్లోనే మారడం… ఈ వ్యాధి లక్షణాలివే…!

Bacteria  : మనిషి తినే బ్యాక్టీరియాఇది చాలా డేంజరస్. 48 గంటల్లోనే మరణం ఖాయం. అవును. మనిషిని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా ప్రస్తుతం జపాన్ లో వ్యాపిస్తూ ఉన్నది. ఈ వ్యాధి అనేది నగరాలలో ఎంతో వేగంగా విస్తరించటం వలన జపాన్ ఎంతో…

Good News : తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఆర్థిక సాయం…!

Good News : తెలంగాణ రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ సర్కార్ త్వరలో మరో శుభవార్త చెప్పనుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ అలాగే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ వస్తున్న సంగతి…

Post Office : పోస్టాఫీస్ లో అద్భుతమైన పథకం… 19 ఏళ్ళు నిండిన పిల్లలకు అకౌంట్లో 14 లక్షలు…!

Post Office : భారతీయ తపాలా శాఖ గ్రామ్ సుమంగళ్ డాక్ జీవన బీమా యోజన అనే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది 19 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలతో కుటుంబాలకు ఎంతో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించేందుకు…

PM Kisan Yojana : పీఎం కిసాన్ డ‌బ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!

PM Kisan Yojana : ప్ర‌ధాని మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం పీఎం కిసాన్ యోజ‌న (ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న‌) ప‌థ‌కాన్ని గ‌తంలోనే ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం రైతుల‌కు ఒక వరం లాంటిది.…

ఈయ‌న ఎవ‌రో.. ఇక్క‌డ కూర్చుని ఏం చేస్తున్నాడో తెలిస్తే ఈయ‌న‌ను శ‌భాష్ అని అభినందిస్తారు..!

చిత్రంలో ఒక వ్య‌క్తి కూర్చున్నాడు చూశారా. చిన్న గోడ‌పై కూర్చుని పేప‌ర్‌పై పెన్నుతో ఏదో రాస్తున్నాడు. ప‌క్క‌నే అంద‌రూ లైన్‌లో ప‌ద్ధ‌తిగా నిలుచుని ఉన్నారు. ఏంటి.. ఇదంతా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిత్రం వాస్త‌వానికి మీకు ఊహ‌కు కూడా అంద‌దు.…