ఇన్నేళ్ళకు మారుతిరావు చివరి కోరిక తీర్చిన అమృత.. షాక్ లో ప్రణయ్ ఫ్యామిలీ….

2018లో తెలంగాణలో దారుణ హత్యకు గురైన 24 ఏళ్ల ప్రణయ్, పెరుమాళ్ళ భార్య అమృత ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసింది. ప్రణయ్ హత్య అప్పట్లో సంచలనంగా మారింది ఈ హత్యను అమృత తండ్రి చేయించడం గమనాహం. దీంతో అమృత స్వయంగా తన తండ్రిపై కేసు పెట్టింది, ఈ కేసు విచారణలో ఉండగానే అమృత తండ్రి మారుతి రావు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్లో గదిలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.మారుతీరావు ఆత్మహత్య తర్వాత తండ్రిని కడసారి చూసేందుకు అమృత ప్రయత్నించింది. మిర్యాలగూడ కి వెళ్ళింది,

ఆమెపై దాడి జరగచ్చుని అధికారులు చెప్పడంతో, పోలీసులు భద్రత మధ్య ఆమెను తీసుకొచ్చారు. ఆ మె కారు దిగగానే,మారుతీరావు సానుభూతిపరులు గుమికూడి రచ్చ రచ్చే చేశారు. మారుతీరావు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె దూరం నుంచి దూరం నుంచి తండ్రి నీ కడసారి చూసుకొని వెళ్ళిపోయింది. ఆత్మహత్య చేసుకున్న మారుతీ రావు అమృతను చివరి కోరిక కోరాడు ఆత్మహత్య చేసుకున్న గదిలో దొరికిన లేఖలో అమృత అమ్మతో కలిసి ఉండు అమ్మని చూసుకొ అని కోరాడు.అమృతకి బాబు పుట్టాడు.ప్రస్తుతం ప్రణయ్ జ్ఞాపకాలతో అత్తవారి ఇంట్లోనే ఉంటున్న అమృత యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది.

ఇందులో తన బాబు మెమొరబుల్ మూమెంట్ షేర్ చేస్తుంది.తాజాగా ఎంద్రతన తల్లితోకలిసి ఉన్న వీడియో షేర్ చేసింది. 6 ఏళ్ల తర్వాత అమ్మని కలిశాను అని పేర్కొంది. ఆ వీడియోలో అమృత తల్లి కూడా సంతోషంగా కనిపించారు.అమృత కూడా చాలా హ్యాపీ గా ఉంది. దీంతో ఇక అందరూ కలిసిపోయారు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసి చాలామంది అమృతను అభినందిస్తున్నారు. అదే సమయంలో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని కూడా కామెంట్ చేస్తున్నారు. కానీ అమృత మాత్రం ప్రణయతను సర్వస్వం అన్టుంది.