ఇప్పుడు గుర్తుకు వచ్చిందా భార్య….

యాంకర్ ఝాన్సీ, యాంకర్ ఝాన్సీ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. అప్పట్లో బుల్లితెరలు ఊపు ఊపేసిన యాంకర్ ఝాన్సీ జీవితంలో ఎన్నో విజయా విషాదాలు, ఇటీవల కాలంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ నాని కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీలో, యాంకర్ ఝాన్సీ కీర్తి సురేష్ తల్లిగా నటించారు.వివరాల్లోకి వెళ్తే యాంకర్ ఝాన్సీ ఒక బిడ్డ పుట్టాక తన భర్త అయినటువంటి జోగినాయుడు గారికి విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. యాంకర్ ఝాన్సీ ఒక జోగి నాయుడు అనే సుపరిచితులే, జోగినాయుడు బ్రదర్స్ అంటే చాలా సినిమాలకు వీళ్ళ కామెడీ అప్పట్లో బాగా ప్లస్ అయ్యేది. ఝాన్సీ జోగి నాయుడు ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్లి జరగక ముందే 9 సంవత్సరాలు కలిసి ఉన్నారు, పెళ్లి అయ్యాక మాత్రం కనీసం ఒక సంవత్సరం కూడా కలిసి ఉండలేకపోయారు. వీళ్లు ఒక పాప పుట్టాక విడిపోయారు జోగినాయుడు ఝాన్సీ గారు, కానీ విడాకుల సమయంలో ఝాన్సీ గారికి పాప పుట్టింది.ఇక ఆ పాపని జోగి నాయుడు అసలు వదులుకోలేకపోయారట, కానీ కోర్టు మాత్రం ఆ పాప చిన్నప్పుడు తల్లిదగ్గర, పెద్దయ్యాక తండ్రి దగ్గర ఉండాలి అంటూ తీర్పు ఇచ్చింది. అలాగే వారానికి ఒకసారి పాపని తల్లి చూసుకోవడానికి అవకాశం ఇచ్చారట, అలాగే కూతుర్ని చూసుకోవడానికి ఝాన్సీ భర్త జోగినాయుడు, వారానికి ఒకసారి గంటపాటు తన కూతురిని చూసుకొని వెళ్లేవారట,

అలా ప్రతి వారం తన కూతురుని చూసుకోవడానికి, జోగినాయుడు ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడట.కానీ ఆ టైంలో ఇంకొక అరగంట పావుగంట అంటూ తన కూతురిని చూడడానికి టైం అడిగేవా రట జోగి నాయుడు, కానీ తన వాళ్ళు మాత్రం పాపని గంట అవడంతోనే తీసుకు వెళ్లే వారట, అంతే కాకుండా తన కూతుర్ని చూడడానికి జోగినాయుడు తన స్కూల్ కి వాళ్ళుండే వీరికి వెళ్లేవాడట, కానీ ఈ విషయం తెలుసుకున్న ఝాన్సీ కుటుంబం ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో, అప్పటినుండి ఝాన్సీ కూతురు ని చూడడానికి వెళ్లడం మానేశారట జోగినాయుడు, కానీ ఆ తర్వాత జోగినాయుడు పరిస్థితి చూసి ఇంట్లో వాళ్ళు రెండో పెళ్లి చేశారట.