దసరాలోపు ఈ 4వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కనీ వినీ ఎరుగని అదృష్టం అంతులేని ఐశ్వర్యం

శరన్నవరాత్రులలో ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే, లక్ష్మి అనుగ్రహం కలిగి కోటీశ్వరులు గా మారిపోతారని, మిమ్మల్ని అదృష్టం వరిస్తుందని, అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని, వేద పండితులు అంటున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటో, ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత విశేషంగా జరుపుకునే, పండుగ దసరా నవరాత్రులు దుర్గాష్టమి తో దసరా ఉత్సవం గా, జరుపుకునే ఈ పండుగను అందరూ కూడా భక్తిశ్రద్ధలతో చేసుకుంటూ, ఉంటారు. నవరాత్రులు ప్రారంభం అవ్వగానే, తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు.

నవరాత్రి సమయంలో భక్తులు 9 రూపాలలో దుర్గా దేవిని ఆరాధిస్తూ ఉంటారు,అయితే ఈ నవరాత్రులు ప్రారంభం అయ్యే లోపు, కొన్ని వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే, కష్టాలు తొలగి ఐశ్వర్యవంతులుగా, అదృష్టవంతులుగా మారిపోతారని, పెద్దలు అంటూ ఉన్నారు. దసరా పర్వదినం చాలా మంచి రోజు, ఈ సందర్భంగానే చాలామంది కొత్త వాహనాలు, ఇంట్లోకి కొత్త వస్తువులను కొని తెచ్చుకుంటూ వుంటారు. దసరా పండుగ లోపు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వలన, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వేద పండితులు అంటున్నారు,ఆ వస్తువుల లో మొదటిది దక్షిణావృత శంఖం, ఈ శంఖం యొక్క కడుపు ఊదే వారికి, కుడివైపుగా తెచ్చుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తి శంఖం అంటారు.

దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకుని, ఉండే వాటిని వామఅమృత శంఖం అంటారు. లక్ష్మీదేవికి ఈ శంఖం అంటే, ఎంతో ఇష్టం అంటే లక్ష్మి దక్షిణావృత శంఖం లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఎందుకంటే, ఇది సముద్రం నుండి పుట్టింది. అమ్మ వారు కూడా సముద్రం నుంచే ఉద్భవించారు,మనకు సాధారణంగా సముద్రంలో వామఅమృత శంఖాల దొరుకుతూ ఉంటాయి కానీ, దక్షిణావృత శంఖం దొరకడం కష్టసాధ్యమే, అందుకే ఇది ఎంతో అమూల్యమైనది, దీనిని లక్ష్మీదేవి సోదరిగా వర్ణించారు, దక్షిణావృత శంఖం దొరికితే వెంటనే, నవరాత్రుల లోపు ఇంటికి తెచ్చుకొని, పూజామందిరంలో పెట్టుకోండి, అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి..