భార్య లేవగానే ఇలా చేస్తే భర్తకు ఎన్న లేని సంపద కలిసివస్తుంది…

భార్య నిద్రలేస్తూనే మంగళ సూత్రాన్ని కళ్లకు అద్దుకుంటారూ. మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని ఆడవారు నిద్ర లేస్తే అమ్మవారు అనుకుంటుందట గంధ కాలం వచ్చింది ఈవిడ భర్తకి. ఇవాల్టి రోజున అతని శరీరాన్ని పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఈ పిచ్చి దానికి తెలియదు. లేచి మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని రేపు కూడా ఇలా ఉండాలి అనుకుంటుంది. నన్ను నమ్మింది అందుకని మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుఉంటుంది. ఆనాడు పీటల మీద కు వచ్చే ముందు నన్ను ఆరాధన చేసే వచ్చింది. ఇప్పటికీ ఆమె కోరుకునేది నన్నే నమ్మి భర్త ఉండాలని కోరుకుంటుంది ,

ఆవిడ ఏం చేసిందంటే తన భర్త యొక్క గండాన్ని తప్పించి చిన్న ప్రమాదం లా మారుస్తుంది, దీని వల్ల అతని జీవితంలో ఎలాంటి భంగపాటు రాదు కానీ ఒక ప్రమాదం మాత్రం జరుగుతుంది. ఇది ఇంకోలాగా జరిగి ఉంటే అని మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరం విడిచిపెట్టి ఉండేవాడు అని మీకు అర్థమవుతుంది. మగవాడికి గండం తప్పడం అనేది దేనివల్ల తప్పుతుంది అంటే తండ్రి గారు చేసే మృత్యుంజయ హోమం వల్ల తప్పవచ్చు కానీ నిద్ర మంచంనించి లేస్తూ స్త్రీ కళ్ళకు అద్దుకున్న మంగళ సూత్రాలు ఉన్నాఏ అవి భర్త యొక్క ఆయుర్దాయానికి నిర్ణయం అవుతాయి.అందుకే ధర్మ శాస్త్రం ఎంత గొప్ప విధిని విధించింది అంటే, నెలకు కురిసే 3 వాన లో ఒక వర్షాన్ని ఆడవాళ్ళ యొక్క ధర్మ ప్రవర్తనకి అని ఇచ్చేశారు.

ఆడది ధార్మికమైన నడవడి తో ఉంటుంది, ధార్మికమైన నడువడి అంటే భర్తనీ అనుగమీoచడం. భర్త యొక్క అభ్యున్నతినే కోరుకునేది అయితే నెలకు మూడు వానల లో ఒక వాన వల్ల వారివల్ల కురవాలని నిర్ణయించారు. ఈ వానలో ఇంకా పడుతున్నాయి అంటే అది వారి వల్లే, వారికి ఉన్నంత కృతజ్ఞతాభావం ఎవరికీ ఉండదు. అమ్మగారి అందు నిష్కా లేకుండా, చాలా కేవలం స్వల్ప విషయాలుగా తీసుకున్న వారు ఆగర్భ శ్రీమంతుడు అయినవారు, ఇటువంటి ప్రమాదాలకు గురై పోయి చాలా చిన్న వయసులో, భర్త శరీరాన్ని వదిలివేస్తే ఏడుస్తున్న స్త్రీలను చూసే ఉంటారు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి …