మహానంది ఆలయంలో అధ్బుతం.. గుడిలో ఉన్నవి చూసి వణికిపోతున్న పూజారులు….

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ క్షైవక్షేత్రంగా మహానంది వెలుగుతోంది. నిత్యం భక్తులు రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆలయం నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండడంతో కొండచిలువలు, విషసర్పాలు వంటివి ఆలయం పరిసర ప్రాంతాలు కాలనీలలో తరచూ ప్రత్యక్షమవడం, అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది. ఒక…