దేశ చరిత్రలో తొలిసారిగా కాశీలో జరిగిన విచిత్ర సంఘటన.! ప్రతి హిందువు తప్పక చూడాల్సిన వీడియో…

ఆ మహా పుణ్యక్షేత్రమైన కాశి పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు. కాశీలో మనకి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో మునిగితే పాపాలు పోతాయని గట్టి నమ్మకం.చాలామంది భక్తులు వారి జీవితంలో ఒక్కసారి అయినా కాశి క్షేత్రాన్ని దర్శించాలి అనుకుంటారు. అయితే ఏ పుణ్యక్షేత్రమైన ప్రసిద్ధి చెందడానికి అక్కడ జరిగే కొన్ని నిజ సంఘటనలు దోహదపడతాయి. అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.వివరాల్లోకి వెళితే పూర్వం కాశీలో ఒక భక్తుడు ఉండేవాడు అతని పేరు రెహమా దాస్. అతను పేదవాడు చెప్పులు కుట్టుకుంటూ జీవనాన్ని గడిపేవాడు అక్కడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు నిత్యం గంగ దగ్గరకు వెళ్లి పుష్పాలతో గంగాదేవిని ప్రార్థించేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు రెహమాదాస్ తో ఇలా అన్నాడు నువ్వు చెప్పులు కుడతావు కదా ఈ గంగలో స్నానం చేసి మీ పాపాలు దారిద్యాన్ని పోగొట్టుకో అని అంటాడు. అప్పుడు రెహమాదాస్ నేను అక్కడికి వచ్చే సమయం ఇప్పుడు లేదు, ఈరోజు నా దగ్గర రెండు అరటి పండ్లు ఉన్నాయి అవి నేను ఇచ్చినట్లుగా గంగామాతకి ఇవ్వండి అని చెప్తాడు.

అప్పుడు బ్రాహ్మణుడు అరటి పండ్లను తీసుకొని ఎప్పటిలాగే గంగ దగ్గరకు వెళ్లి మొదటిగా అతని పద్ధతిలో పుష్పాలతో ప్రార్థించి తర్వాత రెహమాదాసు ఇచ్చిన అరటిపండ్లను నదిలోకి వేస్తాడు. అరటి పండ్లను వేయగానే నదిలో నుండి ఒక విశాలమైన చేయి బయటకు వస్తుంది ఆ చేయికి ఒక బంగారు గాజు ఉంది.వెంటనే ఒక వాని వినిపిస్తుంది ఈ బంగారు గాజు తీసుకొని వెళ్లి ప్రియ భక్తుడు అయినా రెహమాదాస్ కి ఇవ్వు, ఈరోజు నా భక్తుడు నాకు ప్రసాదం సమర్పించాడు దానికి బదులుగా బంగారు గాజులు తీసుకొని వెళ్లి అతనికి ఇవ్వమని గంగాదేవి చెప్తుంది. బ్రాహ్మణుడు ఆచార్యానికి గురై కొంతసేపటి తర్వాత బంగారు గాజులను తీసుకుంటాడు కానీ ఆ బంగారు గాజు రెహమాదాస్ కి ఇవ్వడం బ్రాహ్మణుడికి ఇష్టం లేదు. దాన్ని తన దగ్గరే ఉంచుకుంటాడు కానీ బ్రాహ్మణుడు ఇంటికి అక్కడికి వెళ్తున్నా మధ్యలో రెహమాన్ ఇల్లు ఉంటుంది, అప్పుడు రెహమాదాస్ ఇదంతా గంగాదేవి మహిమే ఆ బంగారు గాజు రెహమాదాస్ కి ఇవ్వాలని దగ్గరికి వెళ్లి ఇది గంగామాతనే నీకు ఇవ్వమంది అని ఇస్తాడు. అప్పుడు రెహమాదాస్ నేనేం చేసుకుంటాను ఈ బంగారం రాజుని మీరే ఉంచుకోండి అని చెప్తాడు బ్రాహ్మణుడు సంతోషంతో గాజుని తీసుకొని వెళ్తాడు. బ్రాహ్మణుడు పేదవాడు అవ్వడంతో ఆయనకి కొంత డబ్బు అవసరం ఉంటుంది దాంతో బంగారు గాజుని ఒక దుకాణంలో అమ్మి డబ్బు తీసుకొని అవసరాలను తీర్చుకుంటాడు.

కొన్ని రోజుల తర్వాత బంగారు దుకాణానికి ఒక సేటు వచ్చి బంగారు గాజుని తీసుకుని సేటు భార్యకి ఇస్తాడు. భార్య రాణి గారి మిత్రురాలు ఒకసారి రాణి గారు ఆ బంగారు గాజులు చూసి ఆ గాజు చాలా బాగుంది అది ఎక్కడ చేయించావు చెప్తే నేను చేయించుకుంటాను అని అంటుంది. అప్పుడు సేటు భార్య ఇది చేయించడం కుదరదు నీకు నచ్చితే తీసుకో అని ఇస్తుంది రాణి అంతలా వద్దు అని చెప్పినా కూడా సేటు భార్య ఆ గాజుని రాణికి ఇస్తుంది. రాణి రాజు దగ్గరికి వెళ్లి ఇలాంటి ఇంకో బంగారు గాజు చేయించండి, అప్పుడు రెండు చేతులకు గాజులు ఉంటాయని కోరుకుంది. అప్పుడు రాజు ఆ సేటును పిలిపించి ఈ గాజు ఎక్కడ చేయించావు అని అడుగుతాడు, సేటు ఇది నేను చేయించలేదు బంగారు దుకాణంలో కొన్నాను అని చెప్తాడు. అప్పుడు రాజు ఆ దుకాణంలోకి వెళ్లి ఈ గాజు గురించి అడగగా ఆ గాజు తాను చేయలేదు ఒక బ్రాహ్మణుడి ఈ గాజు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు అని చెప్తాడు.మిగతా కథ కోసం కింది లింక్ ని చూడండి.

రాజు వెంటనే సైనికులను ఆ బ్రాహ్మణుడి ఇంటికి పంపి అతని తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు సైనికులు బ్రాహ్మణుడిని తీసుకొని వస్తారు. రాజు బ్రాహ్మణుడితో నువ్వు చూడడానికి బీదవాడిలా ఉన్నావు మరి నీకు ఈ బంగారు గాజు ఎక్కడిది లేకపోతే నువ్వు దీనిని దొంగిలించినట్లు భావించి నిన్ను శిక్షించాల్సి వస్తుంది అని అంటాడు. వెంటనే బ్రాహ్మణుడు ఈ బంగారు గాజు నాకు గంగా మాత రెహమాదాస్కు ఇవ్వమని ఇచ్చింది నేను రహమదాసుకి ఇస్తే తాను తిరిగి నాకు ఇచ్చాడు నేను పేదవాడిని నాకు కొంత డబ్బు అవసరం ఉంది కాబట్టి దానిని బంగారు దుకాణంలో ఇచ్చి డబ్బులు తీసుకున్నాను అని చెప్తాడు. రాజు ఆ బ్రాహ్మణుడు చెప్పింది మొదట్లో నమ్మలేదు రెహమాదాస్ దగ్గరికి వెళ్లి బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్తాడు తర్వాత రాజు రెహమాన్ దాస్ భక్తిని అర్థం చేసుకుని ఇంకొక గాజు కావాలని అడిగాడు అప్పుడు రెహమాదాస్ అది కుదరదు రాజుగారు ఎందుకంటే అమ్మ నాకు ప్రేమతో ఇచ్చింది నేను మళ్ళీ ఎలా అడుగుతాను అని అంటాడు కానీ రాజు ప్రాధేయపడడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తాడు అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది.