నా 50 ఏండ్ల అనుభవంలో నేను ఓడిపోలేదు, సంతానం లేని వాళ్లకి పసరు వైద్యం.

ఈయన పేరు పాటి నర్సి రెడ్డి గత 50 సంవత్సరాలనుండి చాలా మందికి దూసరి తీగ పసరు వైద్యం చేస్తున్నారు ఈ పసరు త్రాగిన చాలా మందికి పిల్లలు పుట్టారు. చాలా మంది పిల్లలు పుట్టక బాధపడుతుంటారు అలాంటి వారి కోసం ఈ వీడియో చేసాము. ఈయన నల్లగొండ జిల్లా లో కట్టంగూర్ మండలం నుంచి 25 km ల దూరం లో ఈదులూరు అనే గ్రామం లో ఉంటారు.

ఈ పసరు ఆడవాళ్ళ కు మాత్రమే పని చేస్తుంది, ఈయన దగ్గరికి రావాలి అనుకుంటే పీరియడ్స్ వచ్చిన మరుసటి రోజు ఉదయం త్రాగాలి, ఇలా 3 రోజులు త్రాగాలి. ఈ పసరు మనం ఎప్పుడు అయితే త్రాగాలి అనుకుంటామో దానికి గంట ముందు మాత్రమే చేసుకోవాలి లేకపోతే అది పని చేయదు.

ఎవరైనా సొంతగా చేసుకొని త్రాగాలి అనుకుంటే ముఖ్యంగా మీకు ఈ ఆకు గురించి బాగా తెలిస్తేనే పసరు చేసుకోండి, లేకపోతే ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ఎంత ఇచ్చిన తీసుకుంటాడు, అంతే గాని కచ్చితంగా ఇన్ని రూపాయలు అని ఏమి ఫీజు లేదు. మీరు ఈయనని కలవాలి అనుకుంటే ఈ క్రింది వీడియో చూడండి.