ప్రమాదానికి గురైన కృష్ణంరాజు తీవ్ర దుఃఖం లో ప్రభాస్

ప్రభాస్ ఫ్యాన్ పెదనాన్న కృష్ణం రాజు కు ప్రమాదం, సర్జరీ వేలు తొలగింపు, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షాకింగ్ విషయం వెలుగుచూసింది.టాలీవుడ్ ప్రముఖులు అంత ఇప్పుడు కృష్ణంరాజుకు ఏమైందని ఆరాతీస్తున్నారు, అయితే ప్రస్తుతం కృష్ణంరాజుకి సర్జరీ చేశారని తెలిసింది,నటుడు కృష్ణం రాజు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు.సెప్టెంబర్లో కాలుజారి బాత్రూంలో కింద పడ్డారని సమాచారం. ఆ సమయంలో ఆయన తోంటి భాగానికి ఫ్యాక్చర్ అయ్యింది, అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కోలుకున్నారని తెలిసింది.

https://youtu.be/gaeUXFyyS6g

అయితే ఇటీవల మరోసారి కృష్ణంరాజు కాలు జారి పడ్డారని ఈ క్రమంలో మరో చిన్న సర్జరీ అవసరం ఉందని అంటున్నారు. సర్జరీలో ఆయన కాలు వేలు ని కూడా తొలగించాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యంగానే ఉన్నారని క్షేమంగానే ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ రాదేశ్యాం లో కృష్ణంరాజు నటించారు,ఆ సినిమాలో ఆయన ఒక పరమహంస అనే సాధువు పాత్రలో కనిపించబోతున్నారు, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ, కృష్ణంరాజు జారి పడ్డారు అని చెప్పింది కానీ, ఆపరేషన్ అనే విషయాన్ని ప్రస్తావించలేదు.

ప్రభాస్ ఫ్యాన్ పెదనాన్న కృష్ణం రాజు కు ప్రమాదం, సర్జరీ వేలు తొలగింపు, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కు ప్రమాదం జరిగింది. ఈ మేరకు షాకింగ్ విషయం వెలుగుచూసింది, టాలీవుడ్ ప్రముఖులు అంత ఇప్పుడు కృష్ణంరాజుకు ఏమైందని ఆరాతీస్తున్నారు, అయితే ప్రస్తుతం కృష్ణంరాజుకి సర్జరీ చేశారని తెలిసింది,నటుడు కృష్ణం రాజు ఇటీవల ప్రమాదానికి గురయ్యారు, సెప్టెంబర్లో కాలుజారి బాత్రూంలో కింద పడ్డారని సమాచారం. ఆ సమయంలో ఆయన తోంటి భాగానికి ఫ్యాక్చర్ అయ్యింది, అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కోలుకున్నారని తెలిసింది. అయితే ఇటీవల మరోసారి కృష్ణంరాజు కాలు జారి పడ్డారని ఈ క్రమంలో మరో చిన్న సర్జరీ అవసరం ఉందని అంటున్నారు. సర్జరీలో ఆయన కాలు వేలు ని కూడా తొలగించాల్సి వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు ఆరోగ్యంగానే ఉన్నారని క్షేమంగానే ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ రాదేశ్యాం లో కృష్ణంరాజు నటించారు,ఆ సినిమాలో ఆయన ఒక పరమహంస అనే సాధువు పాత్రలో కనిపించబోతున్నారు, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి మాట్లాడుతూ, కృష్ణంరాజు జారి పడ్డారు అని చెప్పింది కానీ, ఆపరేషన్ అనే విషయాన్ని ప్రస్తావించలేదు.