రైల్వే శాఖ నుంచి బంపర్ నోటిఫికేషన్..10th పాస్ అయితే చాలు.. జాబ్ గ్యారంటీ…!

తాజాగా నిరుద్యోగులకు రైల్వే శాఖ వారు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చారు.. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోట్ అప్లికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్స్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3 భాగాలలో భారీగా ఖాళీలు ఉన్నటువంటి జాబులను భర్తీ చేయనున్నారు. ఈ భాగంలో మొత్తంగా 9144 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్ళు కేవలం 10 పాస్ అయితే చాలు.. అలానే ఎలాంటి అనుభవం అవసరం ఉండదు. ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్హులే.. ఈ జాబ్ కి సంబంధించిన కొన్ని విషయాలు మనం చూద్దాం..

రైల్వే డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ టెక్నీషియన్ గ్రేడ్ 3.. విద్యార్హత. 10 పాస్ అయితే చాలు.. ఖాళీలు 9,144 వయసు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. దీనికి జీతం 40,000 నుంచి మొదలవుతుంది.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేవారు ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆ పై సీఎం వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుని ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ లింకు అప్లై కింద ఉంటాయి..నోటిఫికేషన్ మనకి ఇండియన్ రైల్వేస్ నుండి రిలీజ్ చేశారు..జాబ్ రూల్స్; నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్స్ డెకరేషన్స్ జాబులు భర్తీ చేశారు. విద్యా అర్హత: ఈ జాబ్ కి అప్లై చేయాలనుకునేవారు 10 పాస్ అయితే చాలు..

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజ్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో పే చేసి దానీ రిసిప్ట్ నోటిఫికేషన్ లో చూడండి..వయస్సు: ఈ జాబ్ కి అప్లై చేసుకున్నవారు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసుగల వారై ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది.OBC వారికి మూడు సంవత్సరాలుSC /ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. జీతం: గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మొత్తం 40 వేల రూపాయలు వస్తుంది. అయితే ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వారందరికీ రాత పరీక్ష ఉంటుంది. దాన్లో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు..