చా***ను ముందే తెలిపే ఆలయం గురించి ఎప్పు డైనా విన్నారా….

మన దేశంలో ఎన్నో పవిత్రమైన ఆలయాలు కొలువై ఉన్నాయి. దేశం నలుమూలల ప్రాచీన పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో పశుపతినాథ్ ఆలయం చాలా విశిష్టమైనది, ఈ ఆలయంలో పరమేశ్వరుడు పశుపతి రూపంలో కొలువై ఉంటాడు. అందుకే దీనిని పశుపతి ఆలయం అంటారు.…