ఒడిశా రైలు ప్రమాదానికి కారణం అదేనా? వారి నిర్లక్ష్యం ఖరీదు వందలాది ప్రాణాలు!

భారతీయ రైల్వే చరిత్రలో మరో అతిపెద్ద రైల్వే ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలో మాటలకు అందని మహా విషాదం జరిగింది. బాలేశ్వర్​కు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైల్వే ప్రమాదంలో 233 మంది చనిపోయారు. ఈ దుర్ఘటనలో 900 మందికి…