రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఇలా చేస్తే ఈజీగా రూ.3లక్షల లోన్..

భారతదేశంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ ప్రారంభించింది. పీఎం కిసాన్ రుణ్ పోర్టల్ (PM Kisan Rin Portal) లాంఛ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ…