అస్సలు ఊహించలేరు….

హీరోయిన్ సమంత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది, ఇటీవల నాగచైతన్యతో విడిపోతున్నానంటూ ప్రకటించిన సమంత, అంతకుముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ, నిత్యం వార్తల్లో నిలిచేది. విడాకుల ప్రకటన తర్వాత కూడా, సమంతానే నిత్యం తన ఇంస్టా పోస్టులతో హాట్ టాపిక్ గా మారుతోంది. విడాకుల ప్రకటన చేసిన దగ్గర నుండి, ఏదో ఒక పోస్టు తో తన అంతర్మధనం ని, వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తూనే ఉంది.ఇటీవల తన స్నేహితులతో కలిసి డెహ్రాడూన్ తోపాటు, రిషికేశ్ కి వెళ్లిన సమంత, అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ, ఆ వీడియోను అభిమానులతో పంచుకునే, ఆసక్తి రేకెత్తించింది, ఇదే సందర్భంగా సమంతా పెట్టిన పోస్టు, మరింత ఆసక్తికరంగా మారింది, తన చుట్టూ ప్రస్తుతం చీకట్లు తొలగిపోవాలని, ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న సమంత, తాజాగా ఇప్పుడు సంతోషించు, రేపటి కోసం పోరాడు అంటూ, పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.కొద్దిరోజులుగా చార్ధామ్ యాత్ర చేస్తూ, హిమాలయాల్లో విహరిస్తున్న సమంత తాజాగా తన యాత్రను పూర్తి చేసుకుంది.

దాదాపుగా తన యాత్రను పూర్తి చేసుకుంది, యమునోత్రి నుంచి తన యాత్రను ప్రారంభించిన సమంత, గంగోత్రి బద్రినాథ్, కేదార్నాథ్, ఆలయాలను సందర్శించి, తన బెస్ట్ ఫ్రెండ్స్ శిల్ప రెడ్డి తో కలిసి, సమంత తన ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. అలాగే రిషికేశ్ లోని మహా మహేష్ యోగి ఆశ్రమాన్ని దర్శించెను, సమంత అక్కడి ఆశ్రమంలో తిరుగుతున్న వీడియోను కూడా షేర్ చేసింది.మహాభారతం చదివినప్పటి నుండి, ఈ భూమి మీద స్వర్గం ఐనా హిమాలయాల్లో గడపాలని అనుకున్నాను, ఇప్పుడు నా కల నిజమైంది, నా హృదయంలో ఎప్పుడు హిమాలయాలకు, ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, పోస్టు చేసిన సమంత ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఆ పోస్టులు సేమ్ పోస్టులకు, వెంకటేష్ కుమార్తెతో సహా బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా స్పందిస్తూ శాంతి అండగా నిలుస్తున్నారు, ఇక సమంతా బద్రీనాథ్ ఆలయ పర్యటనతో హిమాలయ యాత్రను ముగించారు.

ఈ సందర్భంగా ఒక నోట్ ని సమంత షేర్ చేశారు, చార్ధామ్ యాత్రకు సంబంధించిన నాలుగు పుణ్యక్షేత్రాలను, ఆమె సందర్శించారు, శనివారం ఉదయం బద్రీనాథ్ ఆలయం నుంచి, తన భాగస్వామి శిల్ప రెడ్డి తో కలిసి దగ్గర, చాపర్ దగ్గర తీసిన చిత్రాన్ని సమంత షేర్ చేశారు, అద్భుత యాత్ర ముగిసింది, నేను ఎప్పుడో హిమాలయాల విషయంలో ఆకర్షితురాలైంది అయ్యాను.మహాభారతం చదివినప్పటి నుండి, ఈ స్వర్గాన్ని సందర్శించడం ఒక కల, భూమి పై గొప్ప రహస్య ప్రదేశం దేవుళ్ళ నివాసం, వ్యాఖ్యానం జోడించింది విహారయాత్రలు నీ ముగించిన సమంత, తదుపరి కెరీర్పై దృష్టి సారించనున్నారు ఇక సమన్తా సినిమాల విషయానికి వస్తే, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం, చిత్రీకరణ పూర్తి చేసింది ఇక తెలుగు తమిళంలో రెండు చిత్రాలు చేస్తోంది సమంత…