పగ తీర్చుకున్న ఉపాసన, జీవిత రాజశేఖర్ ఇల్లు 200 కోట్లు… 2 నిమిషాల్లో సొంతం చేసుకున్న ఉపాసన…

ప్రముఖ నటినట్లు జీవిత రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అయితే తాజాగా వీరికి పరువు నష్టం కేసులో కోర్టు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్పై జీవిత రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాతల నుంచి సేకరించిన రక్తం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అమ్ముకుంటుందని,వ్యాఖ్యలు చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది ఈ వ్యాఖ్యలు పొట్ల శని నిర్మాత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పరువు నష్టం దావవేశారు. తాజాగా దీనిపై కోర్టు తీర్పు ఇచ్చింది.ఇప్పుడు మెగా కోడలు ఉపాసన విళ్ళకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందట. అదేంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారులు పైకి అందంగా కనిపించకపోయినా, ఆర్థికంగా బ్యాగ్రౌండ్ లో చాలా పవర్ ఫుల్ గా ఉంటారు. ఒక విధంగా పైకి చూపించుకోవడానికి వాళ్ళు అంతగా ఇష్టపడరు, ఇక అలాంటివారిలో జీవిత రాజశేఖర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల భారీ ఖరీదైన ప్రాపర్టీని అమ్మడానికి పెట్టగా మెగా హీరో సతీమణి డీల్ క్లోజ్ చేసేందుకు సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. ఈ రోజు రాజశేఖర్ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా ప్లేస్ అమ్ముకున్నారు. అప్పట్లో ఆయన కూడా సాలిడ్ రెమ్యునేషన్ తీసుకున్న వారే, ఇక జీవితా కూడా హీరోయిన్గా పలు సినిమాల్లో నటించారు. ఇద్దరు ఒకటైన తర్వాత వారి ఆస్తులు కూడా మిక్స్ అయ్యాయి అనంతరం కొన్ని సినిమాల్లో సొంత బ్యానర్ తోనినిర్మించారు. సినిమాలను నిర్మించి డైరెక్ట్ చేసిన జీవిత ఆప్పట్లో కొంత నష్టపోయిన టాక్ వచ్చింది. అనంతరం ఆమె సెన్సార్ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వస్తున్నారు. రాజశేఖర్ టాలీవుడ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అయితే చాలా రోజుల అనంతరం జీవిత రాజశేఖర్లకు సంబంధించిన ఖరీదైన ప్రాపర్టీ అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఫిలింనగర్ లో కథ కొన్నేళ్లుగా ఒక ప్రాపర్టీని రెంటుకు ఇచ్చి నెలకు కొంత ఆదాయాన్ని అందుకుంటున్నట్లు, జీవిత రాజశేఖర్ ఇప్పుడు దాన్ని అమ్మకానికి సిద్ధమయ్యారు. అది 200 కోట్ల విలువైన జీవిత రాజశేఖర్ ఇల్లు గురించి ఫిలింనగర్ సెంటర్లో జీవిత రాజశేఖర్ దంపతులకి 200 కోట్ల విలువ చేసే ఇల్లు ఒకటి ఉందట. కొన్ని ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడు ఆ ఇంటిని అమ్మేసి వేరే చోట ఇన్వెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట జీవిత రాజశేఖర్ దంపతులు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఎలాగైనా దక్కించుకోవాలని మెగా కోడలు కొనుగోలు చేయడానికి స్కెచ్ వేస్తుందంటూ, రకరకాలుగా గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

అ మెగా హీరోయిన్ మరెవరు కాదు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిధల. జీవిత రాజశేఖర్ ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఉపాసన ఆసక్తి చూపుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మంచి ఆఫర్తో డీల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నారట, అయితే ఫీనిక్స్ గ్రూప్ ఆస్తులు వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రాపర్టీల జీవిత రాజశేఖర్ ఆస్తి దాదాపు 200 కోట్ల రూపాయల వరకు వాటా ఉంటుందని టాక్.ఇప్పుడు ఈ స్థలంలో నివసిస్తున్న కొంత అతిదారులు ఖాళీ చేయాలని ఉంది. ఈ ఆస్తి పక్కన ఫినిక్స్ గ్రూపు ఒక మెగా ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేసింది. హారిక హాసిని చిన్నబాబు జూనియర్ ఎన్టీఆర్ వంటి పెద్దవాళ్ళు అందరూ ప్రాపర్టీ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఢీలింగ్ పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.