బయటపడ్డ పునీత్ ఆస్తుల వీలునామా ఎవరి పేరు మీద రాశాడో చూసి అన్న షా,,,క్ …..

పునీత్ రాజ్కుమార్ ఇక లేరు అనే వార్తను, కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు, ఈరోజు ఉదయం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు, మిగిలిన నాయకులు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అలాగే సినిమా ప్రముఖులు, అగ్రహీరోలు, దర్శకనిర్మాతలు, అందరూ కూడా కడసారి ఆయనను చూసేందుకు వచ్చారు.అంతేకాదు సుమారు పది లక్షల మంది అభిమానులు, కడసారి చూపు చూసేందుకు వచ్చారు అంటే, ఆయన అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు, అప్పు అంటూ అందరూ ఆయనని ముద్దుగా పిలుస్తారు, సినిమాల్లో ఆయన కి తిరుగు లేదు, సూపర్ స్టార్ గా ఎంతో పేరు సంపాదించుకున్నారు, ఈ పవర్ స్టార్ కన్నడ చిత్రసీమలో ఆయన అంటే, అందరికీ ఎంతో ప్రాణం అందరినీ చాలా సరదాగా పలకరిస్తారు.

https://youtu.be/Pt0PYafVUX0

కొత్త దర్శకులు ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పిన కథను కూడా వింటారు, ఎలాంటి కొత్త కథలు వచ్చినా ముందు అప్పు గారికి, వినిపించాలని పేరు కూడా అక్కడ వినిపిస్తుంది, ఎందుకంటే కొత్తవారిని ఆ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అప్పు, అలాంటి పునీత్ రాజ్కుమార్ ఇక లేరు అంటే, సినీ ప్రపంచం కూడా తల్లడిల్లిపోతోంది, పునీత్ రాజ్కుమార్ కి డబ్బు అంటే పెద్ద వ్యామోహం ఉండదు. ఆయన సర్కిల్ లో చాలా మంది చెప్పే మాట ఇది ఎందుకంటే, ఆయన ఎప్పుడూ దాని గురించి పట్టించుకోరు.ఆయనకు వచ్చిన ఆస్తిపాస్తుల గురించి కూడా, ఎప్పుడూ లెక్కలు వేసుకోరు, తన తండ్రి నుంచి ఆయనకు ఆస్తిపాస్తులు కూడా వచ్చాయి.

అయితే ఎక్కువ భాగం ఆయన సమాజ సేవ కోసమే, వాడేవారట సుమారు 10 నుంచి 15 కోట్ల రూపాయలు, ఇలా సమాజ సేవకే ఆయన ఖర్చు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు, ఆయనకు వచ్చే రెమ్యునేషన్ లో దాదాపు కోటి నుంచి, రెండు కోట్ల రూపాయలు సమాజ సేవకు ఖర్చు పెడతారు, అయితే పునీత్ ఆస్తుల గురించి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.సుమారు ఆయనకే 100 నుంచి 150 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి, అనే వార్తలు వినిపిస్తున్నాయి బెంగళూరు నగరంలో, చాలా వరకు ఆయనకి ఆస్తులు ఉన్నాయి, ఈ ఆస్తులన్నీ కూడా తమ పిల్లలకు చెందే విధంగా, ఆయన వీలునామా ఎప్పుడో రాసి ఉంటారని, వార్తలు వినిపిస్తున్నాయి, సోషల్ మీడియాలో ముఖ్యంగా కన్నడ సోషల్ మీడియాలో, ఏ వార్తలు అయితే వినిపిస్తున్నాయి, పునీత్ రాజ్కుమార్ కి ఇద్దరు కుమార్తెలు, ఆ ఆస్తులు ఇద్దరి కుమార్తెలకు అందేలా ఆయన గతంలోనే, వీలునామా రాసి ఉంటారనే వార్తలు వైరల్ అవుతున్నాయి..