మొక్కళ్ళ నొప్పా అయితే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి.. మిలియన్ వ్యూస్ దాటిన అద్బుతమైన వీడియో ..

ఈ రోజుల్లో 30 ,40 సంవత్సరాలకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం, కీళ్ల మధ్యలో జిగురు లేకపోవడం జిగురు ఉత్పత్తి కాకపోవడం. ఈ జిగురుఉత్పత్తి కాకపోవడానికి కారణం మనం ఆహారంలో వాడే ఉప్పు. ఈ ఉప్పు కీళ్ల మధ్యలో కాళీ ప్రదేశంలో చేరుతుంది. జిగురు ఉత్పత్తి కాకుండా ఆపుతుంది. కీళ్ల మధ్యలోజిగురు లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి.

బేరింగ్లు సాఫ్ట్ గా నడవాలంటే గ్రీస్ఎలా కావాలో, మన కీళ్లు కూడా సాఫ్ట్ గా నడవాలంటే కీళ్ల మధ్యలో జిగురు ఉండాలి. ఉప్పు అనేది నాలుకకి రుచి కోసమే శరీరానికి కాదు. ఆహారంలో ఉప్పు తగ్గించుకోండి మీకు ఎలాంటి కీళ్ల నొప్పులు రావు. ఉప్పు తగ్గించడం వల్ల ఉన్న కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్లు సరిగ్గా పని చేయాలంటే ఉప్పుతగ్గించాలి.ఉప్పు కీళ్లలో పేరకపోవడం వల్ల కీళ్లను తినేస్తుంది. మీరు వండుకునే ఆహారంలో ఉప్పు మోతాదునుతగ్గించండి.

రోజు మనం తినే ఆహారంలో ఒక రోజుకి దాదాపు పది నుంచి 20 గ్రాములు ఉప్పు తింటున్నాం. ఇంత ఉప్పు తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఉప్పు మోతాదుని తగ్గించండి. ఉప్పు తగ్గించడంతోపాటు వ్యాయామం కూడా సరిగ్గా చేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వ్యాయామం అనేది ఎవరు చేయడం లేదు. వ్యాయామం చేయడం వల్ల కీలు అటు ఇటు కదలి అప్పుడే కీళ్లలో జిగురు అనేది తయారై కీళ్లు సరిగ్గా పనిచేస్తాయి.