వచ్చే ఎన్నికల్లో రష్మిక మందన్న ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవుతుంది..

ఎలాంటి అంచనాలు లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో(south film industry)నే కాకుండా పాన్ ఇండియా లెవెల్ కూడా అనూహ్యంగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక.ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ(kannada industry)కే పరిమితమైన ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి…

తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కొద్దీ కాలంలోనే గొప్ప హీరోయిన్ గా పేరు తెచ్చుకుంద. పుష్పక చిత్రంతో మంచి పాన్-ఇండియన్(pan india)పేరు వచ్చింది.రష్మిక ప్రస్తుతం బాలీవుడ్(bollywood) అవకాశాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె బాలీవుడ్ మూవీ గుడ్ బై ఫస్ట్ లుక్ విడుదల కాగా,ఆమె ఫస్ట్ లుక్(first look) అందరినీ ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటి రష్మిక(rashmika)పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌(youtube channel)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక త్వరలో రాజకీయాల్లోకి రానుందని అన్నారు. ఈ సందర్భంగా తాను కర్ణాటక(karnataka) కాంగ్రెస్ పార్టీ(congres party) తరపున ఎంపీగా పోటీ చేస్తానని వేణు స్వామి వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తానని, ఎంపీగా పోటీ చేస్తానని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్నాయి. మరి వేణుస్వామి(venuswamy)చెప్పినట్లు సినిమా రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వస్తారో లేదో చూడాలి.