NGT: తెలంగాణకు షాక్ ఇచ్చిన ఎన్జీటీ.. భారీ జరిమానా

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. సుమారు రూ.900కోట్లు జరిమానా విధించింది. పాలమూరు రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌. తెలంగాణ ప్రభుత్వానికి  ఎన్జీటీ షాక్ ఇచ్చింది. సుమారు రూ.900కోట్లు జరిమానా విధించింది. పాలమూరు…

దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ! అసలేం జరిగిందంటే..?

మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలో ఇందు అనే 10 ఏళ్ల బాలిక ఇటీవల కనిపించకుండాపోయి చివరికి చెరువులో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆ బాలిక తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇదే ఘటన తెలంగాణ వ్యాప్తంగా…

యూట్యూబర్‌ పెళ్లి! కట్నాలు పంపిన సబ్‌స్క్రైబర్స్! కానీ..!

యూట్యూబ్ ఈ మధ్య కాలంలో పసివాళ్ల నుంచి.. వృద్దుల వరకు ప్రతి ఒక్కరికి వినోద సాధనంగా మారింది. వంటలు మొదలు వాషింగ్‌ మెషిన్‌ రిపేర్‌ వరకు యూట్యూబ్‌లో అందుబాటులో లేని సమాచారం అంటూ ఏది లేదంటే అతిశయోక్తి కాదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌…

దమ్మాయిగూడ చిన్నారి పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజాలు..!

బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు వైద్యులు. కనబడకుండా పోయిన పదేళ్ల బాలిక చివరికి చెరువులో శవమై తేలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి ఇందు మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో…

హైదరాబాద్: చిన్నారి మృతితో దమ్మాయిగూడలో ఉద్రిక్తత…

జవహర్నగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, అటుపైపు గాలించగా నీటిపై చిన్నారి శవం తేలుతూ…

అప్పులు తీర్చలేక ఇల్లు అమ్ముదామనుకున్నారు… కానీ అంతలోనే నక్క తోక తొక్కారు…

ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని వాటి నుంచి బయటపడడానికి, ఇంటిని అమ్మకానికి పెట్టిన వ్యక్తిని చివరి నిమిషంలో అదృష్టం వరించింది. అన్ని కోల్పోయే స్థితిలో ఉన్న అతడికి లాటరీ తగిలింది. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి, కేరళాలోనే మంజేశ్వర్…

ఇండియాలోనే అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్‌ బిజినెస్‌ మ్యాన్‌..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లు .. మన దేశంలో పలువురు సెలబ్రిటీలు వాడుతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వారు.. ఈ లగ్జరీ కార్లపై మోజు పడతారు. వాటిని సొంతం చేసుకుని సంతోషిస్తారు. ఇప్పటికే లంబోర్గిని, ఆస్టన్‌,…

ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్య మంత్రికి కూడా ముచ్చెమటలే, మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది…

రోహిణి సింధూరి ఈ పేరు కర్ణాటకలో ఓ సంచలనం. మోస్ట్ సిన్సియర్ IAS ఆఫీసర్ గా కర్ణాటకలో ఆమె పేరు తెచ్చుకున్నారు, రూల్ ఇస్ రూల్ ,రూల్ ఫర్ ఆల్ అనే సూక్తిని రోహిణి కచ్చితంగా ఫాలో అవుతారు. రోహిణి కలెక్టర్…

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత ఎదుర్కొన్న ప్రశ్నలివే..!

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశరాజధానిలో చోటు చేసుకున్న ఈ స్కామ్‌ మూలాలు తెలంగాణలో వెలుగు చూడటం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ముఖ్యమంత్రి…

దువ్వాడ రైలు ఘటనలో ఆ విద్యార్థినిని కాపాడినా.. ఎలా చనిపోయింది..?

దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో నలిగిన యువతి జీవితం విషాదంగా ముగియటం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. బుధవారం సదరు యువతి రన్నింగ్‌లో ఉన్న…