మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్‌.. భయపడే ప్రసక్తే లేదన్న మంత్రి  తలసాని …

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆయన ఇళ్లతో పాటు కాలేజీలు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.. మల్లారెడ్డి ఇళ్లపై ఐటీ దాడులను…

బ్రేకింగ్: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు!

ఇటీవల దేశ వ్యాప్తంగా పలువురు నేతలు, వ్యాపార వేత్తల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా పలువురు నేతల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్…

మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డికి అస్వస్థత

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న మంత్రి మల్లారెడ్డి, ఆయన తనయుడు, అల్లుడు ఇంట్లో, కార్యాలయాలు, మెడికల్ కాలేజీల్లో ఐటీ దాడులు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డికి…

ఈఒక్క పధకంతో మీజీవితమే మారిపోద్ది కేవలం 1500/- కడితే చాలు…

ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ లేకుంటే జనజీవనం స్తంభించేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పోస్ట్ ఆఫీస్ సేవలకు కొన్ని ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చారు.కానీ ఎన్ని వచ్చినా ప్రజాజీవనంలో పొదుపు అనే మంత్రాన్ని చాటి చెప్పింది మాత్రం పోస్ట్ ఆఫీసే. మల్టీ నేషనల్…

బ్రేకింగ్ న్యూస్ ! మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

తెలుగు రాజకీయాల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య తీవ్ర అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. రోశయ్య చాలా రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయనకి ఒక్కసారిగా ఆయనకు బీపీ…

ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఒమిక్రాన్… బ‌య‌ట‌ప‌డ్డ రెండు కేసులు..అన్ని రాష్ట్రాలకు హైఅలెర్ట్ ప్రకటించిన కేంద్రం

Omicron: ఏదైతే జ‌ర‌గ‌కూడ‌ద‌ని అంద‌రు అనుకున్నామో, అదే జ‌రిగింది. ఒమిక్రాన్‌ డేంజరస్‌ వైరస్‌ భారత్‌లోను ప్రవేశించింది. తాజాగా.. రెండు కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే ప్రపంచ…

బ్రిటన్ నుంచి వచ్చిన హైద్రాబాద్ కు వచ్చిన ఓ మహిళకు కరోనా.. ఒమిక్రాన్‌‌గా తేలితే మరిన్ని ఆంక్షలు

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.కరోనా విజృంభిస్తున్న వేళ ఆమెకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బాధితురాలిని టిమ్స్‌లో అడ్మిట్ చేసి.. జినోమ్‌ సీక్వెన్స్‌ కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. ఈ క్రమంలోనే…

ఇలా చేయకుంటే.. మీ పిల్లల ఆధార్ కార్డు పనిచేయదు…

మీ పిల్లాడికి ఆధార్ కార్డు ఉందా ఐదేళ్ళు నిండాయా , అయితే వెంటనే బయోమెట్రిక్ అప్డేట్ చేయించండి,లేదంటే ఆధార్ పనిచేయకపోవచ్చు,ఐదేళ్లలోపు చిన్నారులకు ఇచ్చే ఆధార్ కార్డు లో బయోమెట్రిక్ వుండవు.ఐదేళ్ల తర్వాత బయోమెట్రిక్ తీసుకోవడం తప్పని సరి,అలాగే పదిహేనేళ్ళ వయసులో ఒకసారి…

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్థరాత్రి గొడవ

బ్రేకింగ్ న్యూస్ :మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో అర్ధరాత్రి గొడవ చోటు చేసుకుంది . నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడు అంటూ అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు పిర్యాదు చేసారు . అయితే అపార్ట్ మెంట్ వాసులపై చైతన్య…