తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు.నందమూరి తారకరత్న మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం అంటే బాధ ఉంటుంది.…