గ్యాస్ ట్రబుల్,ఎసిడిటి తగ్గడానికి నీళ్లలో కరిగించే ట్యాబ్లేట్లు,చప్పరించే ట్యాబ్లేట్లు వేసుకుంటున్నారా?

గ్యాస్ ట్రబుల్ ,ఎసిడిటి తగ్గడానికి నీళ్లలో కరిగే టాబ్లెట్లు చప్పరించే టాబ్లెట్స్ వేసుకుకుంటున్నారా ?
మనం తిన్న ఆహారం పొట్టలోకి వెళ్లిన తర్వాత తిరగడానికి గ్యాస్ట్రిక్ జూసేస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి .ఈ యాసిడ్ ఘాటు ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే 0.8-1. 2మధ్యలో ఉంటుంది .ముక్యంగా గ్యాస్ట్రిక్ కి కారణం హెచ్ పైలోరియ అని బాక్టీరియా.కొంతమందికి మంచినీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటుంది . ఈ నీళ్లు తక్కువ తెగెటప్పుడు అంచుల వెంబడి జిగురు ఎక్కువగా ఉత్పత్తి కాదు. దీని వాళ్ళ యాసిడ్ ఘాటుని తట్టుకునే శక్తి ఈ లైనింగ్ సేల్స్ కి ఉండదు కొంతమంది కాఫీ టీ లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది .

వీటిలో ఉండే కెఫీన్ వాళ్ళ గ్యాస్ ట్రిక్ వచ్చే అవకాశం ఉంటుంది . కొంతమందికి సస్ట్రెస్ ఎక్కువ ఉంటుంది . దీని వల్ల జిగురు తక్కువ ఉత్పత్తి అవుతుంది.కొంతమంది ఫాంటసీకి టాబ్లెట్స్ వాడకుండా పెన్ కిల్లర్ ఉంటారు.దీనివల్ల గ్యాస్టిక్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది టైంకి తినకుండా ఇర్ రేగులర్గా ఉంటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత మంది సంబందించిన కూల్ డ్రిక్స్,పంచదార ఎక్కువగా తీసుకోవడం వాళ్ళ గ్యాస్ట్రిక్ కి గురవుతున్నారు.ఈ గ్యాస్ట్రిక్ వచ్చినపుడు ముక్యంగా కడుపులో ఉంటుంది.కొంతమందికి చెస్ట్ పెయిన్ గా ఉంటుందనికూడా అంటారు.పొట్టలో ఆహారం పడిన అర్ధ గంటకి మంట తగ్గిపోతుంది.

ఫుడ్ అరిగిన తర్వాత కూడా మంటగా ఉంటుంది. సమయంలో పాలు గాని మంచి నీళ్లు గాని మజ్జిగ గాని ఎదో ఒకటి తాగి పడుకుంటే మాన్తా తగ్గుతుంది.గ్యాస్ట్రిక్ వచ్చిన వారు ఉప్పు,కారం,పులుపుకు సంబందించిన వాటికి దూరంగా ఉండాలి.ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో అప్పుడు యాసిడ్ లైనింగ్ ప్రభావం చూపిస్తుంది.ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే ముక్యంగా మన జీవన శైలిని మార్చుకోవాలి.కాబట్టి నీళ్లు ఎక్కువ తాగుతూ కనీసం రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి.కారం మసాలాలు ఉన్న ఆహారం తక్కువగా తీసుకుంటూ ఉంటే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు.ఈ గ్యాస్ట్రిక్ సమస్యను పరిష్కరించాలంటే ఇలా చేయడం వల్లే సాధ్యమవుతుంది.