నరాల బలహీనతకు శాశ్వత పరిష్కారం…ఆయుర్వేద చికిత్స…

ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్యలు ఏమిటంటే? నరాల వీక్నెస్, ఈ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది 15 సంవత్సరాల నుండి, అతని పెళ్లి అయ్యేలోపు, కనీసం 10 సంవత్సరాల వరకు హస్తప్రయోగం చేసుకుని, నరాల వీక్నెస్ ఫాలో అవుతున్నారు .వారిలో వీర్యకణాలు సమృద్ధిగా లేకుండా, ఏ ఒక్క సమస్య అంటే ఒళ్లంతా వాపులు వచ్చి, నరాలు లాగుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, పెళ్లి అయినా తర్వాత ఏం చేస్తుంటారు అంటే, వాళ్లకి పిల్లలు కలగరు, వాళ్లకి ముఖ్యంగా వీర్య కణాలు ఉత్పత్తి కాకుండా స్టాప్ అవుతాయి.

అలాంటి వారు ఈ రెమిడిని నేరుగా తయారు చేసుకొని చూడండి.దీనికోసం మర్రి ఊడలను తీసుకోవాలి, ఈ మర్రి ఊడలపై ఉన్న పై పొట్టు మాత్రమే తీసుకోవాలి, లోపలి నారా అవసరంలేదు, ఒక అర కిలో కావచ్చు కిలో కావచ్చు, తీసుకొని ఎండలో ఎండబెట్టి , ఇలా ఎండబెట్టిన దానిని చేతితో నలిపితే చూర్ణం అవుతుంది, ఇప్పుడు దీన్ని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి.తర్వాత దీనిని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి, ఇలా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.

దీనిని ప్రతిరోజు పాలలో, పావు లీటర్ కావచ్చు, అర లీటర్ కావచ్చు, పాలను కాచుకుని ఒక రెండు వెల్లుల్లిపాయలను, చిటికెడు పసుపు వేసుకొని, ఈ చూర్ణాన్ని ఒక అర స్పూన్ వేసి ఇ కలుపుకునే పొద్దున టిఫిన్ తిన్న తర్వాత,రాత్రి భోజనం అయిన తర్వాత ఇలా 48 రోజులు కనీసం భార్యతో కలవకుండా, అస్త్ర ప్రయోగాలు చేయకుండా దీనిని వాడుకుంటూ వచ్చారంటే, శుక్రకణాలు సమృద్ధిగా పెరుగుతాయి, వీర్యకణాలు పెరగాలంటే మీ దేహం కూడా ఉత్తేజితం అవుతుంది, నరాలకు బలం వస్తుంది, ఇలాంటి సమస్య ఎవరికైనా ఉంటే ఈ రెమిడీ నిచేసుకొని, మీకు మీరుగా గా సమస్యను పరిష్కరించుకోవచ్చు.