పిసరంత గుజ్జు చాలు .బరువు తగ్గుతారు ,కొవ్వు మొత్తం కరిగిపోయి సన్నగా అవుతారు

వెల్లుల్లి ఈ వెల్లుల్లి మీ అందరికీ తెలిసినదే వంటింటి వైద్యమే ఈ వెల్లుల్లి అనేది అందరూ దాదాపుగా మన తెలుగు ప్రజలే కాక మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా ఈ వెల్లుల్లి ని పండించడం వాడటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వెల్లుల్లి అనేది మనకు తెలిసిన విషయమే ఈ వెల్లుల్లి యొక్క 5 రెబ్బలు తీసుకొని పొట్టు వలుచుకోని కచ్చ పచ్చగా దంచుకోవాలి . ఒక గ్లాసు పాలలో ఒక ఒక్క గ్లాసు నీళ్ళు కూడా కలిపి మనం దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ నివేసి స్టవ్ సిమ్లో పెట్టి 20నిమిషాలు బాగా మరిగించాలి . ఈ పాలని గోరువెచ్చచగా అయ్యేంత వరకు చల్లార్చు కొని రిగ్గులర్ గా ఈ పాలని తాగుతూ ఉంటే ఎలాంటి హార్ట్ డిసీజెస్ అలాగే ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది .

ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం తినే ఆహారం వల్లనే అనేక అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి . బీపీ పెరిగి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టు పోయి పెరలాసిస్ లాంటి రకరకాల సమస్యలతో మన తెలుగు ప్రజలే కాకుండా మొత్తం మన భారతదేశంలో రకాల సమస్యలతో బాధపడే వారికి ఈ పాలు తాగిస్తే చాలు దీనిని డైరెక్ట్ గా తాగినా సరేవడకట్టుకొని ప్రతీ రోజు వరుసగా 3నెలలు తాగి ఒక 15 రోజులు అపి మల్లి 3నెలలు తీసుకున్నటైతే ఎవరికీ అయితే హార్ట్ సమస్యలు ఉన్నాయో వారికీ ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది . ఎవరికైతే హైపర్ టెంక్షన్ అంటే బీపీ బీపీ అనేది రక్తం చిక్కగా అవ్వడం వలన పెరుగుతుంది అంటే కొంత మందికి ఆన్ జైటీ ఉంటుంది .

కొంత మందికి కుటుంబంలో ఉండే టెంక్షన్స్ వల్ల గాని ,ఆఫీస్ టెంక్షన్స్ వల్ల గాని వాళ్ళు చేసే పని వత్తిడి వల్ల రావచ్చు అలంటి వారు కూడా ఈ వెల్లుల్లి రెబ్బలను పాలల్లో వేసి మారగపెట్టే ఓపిక లేకపోయినా డైలీ ఒక నాలుగైదు రేబ్బలు పచ్చివి తిని గోరువెచ్చ్చని నీరు తాగినట్టయితే వాళ్ళకు హృదయ సంబంధించినటువంటి సమస్యలే కాకుండాహైపర్ టెంక్షన్ ఎలాంటి మందులు లేకుండా మన బీపీ ని మనమే క్లియర్ కావడానికి ఇది ఒక గొప్ప ఔషధం కాబట్టి ఇలాంటి ఔషదాన్ని వాడి వారి యొక్క గుండె సమస్యలు గాని మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ,జలుబు ,ఆయాసం ,గుండె బరువు ,అలాగే బరువు తగ్గాలనుకునే వారికీ కూడా ఈ వెల్లుల్లి పాలు అనేవి ఒక బ్రహ్మాండమైన ఔషదం ఎవరైతే కొలస్ట్రాల్ లెవల్ పెరిగి రకరకాల సమస్యలతో బాధపడుతున్నారో వారికీ కూడా ఇది బాగా పని చేసేవారి బరువును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది .