హీరాబెన్ అంతిమ యాత్ర.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ మాతృమూర్తి.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు.…