ఉదయాన్నే 2 ఆకులు ఇవి తింటే మలబద్దకం 5 నిమిషాల్లో జాడించేస్తుంది

చాలామంది ఈరోజు పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాధ పడుతున్నటువంటి సమస్య మలబద్దక సమస్య. ఇది చాలా మంది ఉదయం, సాయంకాలం ఎవరికి అయితే సుఖ విరోచనం అవుతుందో మంచి ఆరోగ్యవంతులు. అలా కాకుండా ఏదో మూడు రోజులకు, నాలుగు రోజులకు వారానికి ఒక్కసారి మలవిసర్జన చేస్తూ ఉంటారు, అది కూడా అది కష్టం మేరకు అలా మలబద్ధకంతో అనేక రోగాలు కూడా శరీరంలో సంభవిస్తూ ఉంటాయి. ముఖంలో కూడా వారు కాంతి హీనులు అవుతూ ఉంటారు.పూర్వం మన పెద్దవాళ్ళు ఉదరం కోసము చాలా వంట ఆముదం పోసేవారు. బిడ్డలు కానీ పెద్దవాళ్లు కానీ సేవించేవారు. కడుపులో ఉన్నటువంటి ఆ మలినం బయటికి వచ్చేసిన అప్పుడే వాళ్ళకి ఆరోగ్యంగా, శరీరంలో తేలికగా, ఉత్సాహంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.

అలా కాకుండా చాలా రోజులకు ఒకసారి మలవిసర్జన చేస్తూ ఉంటే వాళ్లకి అనేక రోగాలు కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే వాయు బేంది కూర ఆకు. ఈ ఆకు ని మీరు స్వచ్ఛందంగా పొలాలలో పల్లెటూర్లలో దొరుకుతుంది. మీరు పూర్తిగా స్క్రోల్ అవుతున్నటువంటి ఆ యొక్క. యొక్క చెట్టు యొక్క సమూలానికి కూడా మీరు సక్రమంగా గమనించండి. ఈ ఆకు తెచ్చి మిరపకాయ తగినంత ఉప్పు శని గింజలు చట్నీ లో చేర్చి నోరుకొని అన్నం లో కలిపి మీరు ఆహారంగా తీసుకున్నట్లయితే కడుపులో ఉన్నటువంటి మలం నీళ్లవలె మారి విసర్జెంచేస్తరు.4 సార్లు 5 సార్లు మోషన్స్ ఐన తర్వాత చాలు అనుకున్న సమయం లో మజ్జిగ తప్పని సరిగా సేవించినట్లయితే దీనికి విరుగుడుగా మజ్జిగ వాడాలి.

ప్రతి సీజన్ లో ఈ మొక్కలు దొరకవు కనుక ముందుగానే ఈ మొక్కలను సేకరించి ఆకులు సములము వెర్లతో సహా తీసుకువచ్చి, శుభ్రం చేసి అన్నబెది సిందూరాన్ని దీనికి జతచేసి, అనేక మూలికలతో శుద్ది చేసిన తర్వాత దీనిని నెల్వ చేసుకోవచ్చు. దీనిని పొడి చేసి దీనిని అన్నం లో కలిపి ఆహారంగా తీసుకుంటూ ఉంటే సుఖ విరోచనాలు అవ్వడానికి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా మీలో ఉన్నటువంటి అతి ఉష్ణం వల్ల శరీరం సహకరించక మీకు ఈ ఒక్క మలబద్ధక సమస్య కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్లు ప్రతి రోజు రాగి చెంబు, రాగి చెంబులో నీళ్ళు ఉంచుకోండి. ఇది ఉదయం లేవగానే ఒక అర లీటర్ వరకు సేవించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.