4సార్లు తాగండి. రోజంతా ఉత్సాహంగా అలసట,నీరసం,నిస్సత్తువ, కీళ్ళు, కాళ్ళనొప్పులు, జాయింట్ పెయిన్స్, 100 ఏళ్ళు వచ్చినా హాయిగా..

ఇప్పటి రోజుల్లో మనుషులు చాలా బలహీనంగా ఉంటున్నారు చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతున్నారు .ఇలాంటి వారు ఈ డ్రింక్ ఒక్క మూడు రోజులపాటు తీసుకుంటే శరీరంలో నూతన ఉత్సాహం చేరి దానితో పాటు మరెన్నో ఆరోగ్య పరాయోజనాలను పొందుతారు .దాని కోసం మనం తీసుకోవలసింది ఒక గ్లాసెడు పాలు మరియు పూల్ మఖానా .తమర గింజలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు . కానీ పూల్ మఖానా అంటే ఇప్పుడు సూపర్బజార్లో ,ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉండడంతో అందరూ ఉపయోగిస్తున్నారు .

ఇలా తీసుకుంటే శరీరంలో ఉండే నిస్సత్తువ ,నీరసం తగ్గి బలంగా తయారవుతారు .ఒక కప్పు పాలలో వేసి మరిగించాలి . అందులోనే 1స్పూన్ గసగసాలు కూడా వేయాలి .అందరు గసగసాలు మసాలా దినుసులుగానే చూస్తారు .కానీ దింట్లో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి .ఇలా తాగడం వలన మంచి నిద్ర వస్తుంది. అంతే కాకుండా మలబద్దకం ,శ్వాససంబంధ సమస్యలు వంటి ఎన్నో సమస్యలు గసగసాలు తగ్గిస్తాయి . పూల్ మఖానాలో కొలస్ట్రాల్ ,సోడియం మరియు చెడు కొవ్వు తక్కువగా ఉంటాయి .ఇవి మీ గుండెకు చాలా మంచివి . పూల్ మఖానాగుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది . శరీరం బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది .

రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది .జీర్ణక్రియకు మంచిగా తోడ్పడుతుంది .ఇది యాన్తి ఏజింగ్ గ కూడా సహాయపడుతుంది . శరీరంపై ముడతలు ,మచ్చలు తొలగించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది .దీనిలో ఒక స్పూన్ పటిక బెల్లం కలుపుకొని తాగవచ్చు .డయాబెటిస్ ఉన్న వారు పటిక బెల్లం వదిలేసి నేరుగా తాగవచ్చు .ఇందులో ఉన్న పూల్ మఖానానమిలి తినేయవచ్చు .ఇలా వారంలో కనీసం మూడు రోజులు చేయడం వాళ్ళ శరీరంలో క్యాల్షియం ,ఐరన్ శాతం పెరిగి ఎముకలు దృడంగా తయారవుతాయి .అలసట ,నిస్సత్తువ ,నీరసం తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు .అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు .దీనికోసం కొద్దిగా సమయాన్ని కేటాయిస్తే మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు .