పంజాబ్తో మ్యాచ్లో తెలుగోడు వీరవిహారం.. ఎవరు ఈ నితీష్ కుమార్..?
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. కొత్త టాలెంట్ బయటపడుతుంది. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ తరపున ఆడిన యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి (37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 64) విధ్వంసకర…