Big Breaking : కేసీఆర్ కు తీవ్ర గాయాలు.. హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలింపు

KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఆయన నిన్న రాత్రి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఇంట్లో కాలు జారి కింద పడ్డారు. దీంతో…

ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!

సినీనటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం జిమ్ చేస్తూ.. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా…

రైతు బంధు పంపిణీకి తేదీ ఖరారు…మీ అకౌంట్లో నగదు జమకావాలంటే రైతులు ఇలా చేయండి..!!

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం నిధులను ఇచ్చేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం 28న ఈ నిధులను పంపిణీ చేయడానికి సిద్ధమైంది. ఈ డబ్బును యాసంగి సీజన్ లో రైతులకు విత్తనాలు, ఎరువులు కొనుగోలు…

 ఈ విస్కీ ధర 22.48 కోట్లు .. దీని ప్రత్యేకత ఏంటంటే ..??

Viral News : ఒక విస్కీ బాటిల్ వేలంలో 22.48 కోట్లు ధర పలికింది. 1926 కాలం నాటి అరుదైన విస్కీ బాటిల్ వేలంలో 22 కోట్ల 48 లక్షలు 87 వేల 725 రూపాయలకు అమ్ముడుపోయి రికార్డ్స్ సృష్టించింది. ఈ…

కప్పు కొట్టి చూపిస్తాం ఆస్ట్రేలియా మీద ఉన్న 20ఏళ్ల పగ తీర్చగుకుంటాం

World Cup Final 2023 : ప్రపంచ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం భారతీయులలో ఉత్కంఠత నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈరోజు…

చెట్టు వేరునుంచి స్వచ్ఛమైన జలధార..ఎక్కడి నుంచి, ఎలా వస్తోంది…

అప్పుడెప్పుడో భైరవద్వీపం సినిమా చూసినప్పుడు, అందులో హీరో బాలకృష్ణ ఒక చెట్టు నుండి నీరు పారుతున్న సౌండ్ ను వింటాడు. దీంతో ఆ చెట్టుకొమ్మను నరకడంతో స్వచ్ఛమైన జలం బయటికి ధారగా వస్తుంది.అది చూసి బాలయ్య ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ చెట్టును…

భార్య పేరిట ఆస్తి ఉంటే.. ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..?

చాలామంది, ఈరోజుల్లో తన భార్య పేరు మీద ఆస్తుల్ని కొంటున్నారు. సెలబ్రిటీలు కూడా ఇలానే చేస్తున్నారు. ప్రస్తుతము, ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ విధానానికి గణనీయమైన ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. మన దేశం మహిళలకు ప్రత్యేక పన్ను రాయితీలని…

పాన్ కార్డు పై బిగ్ అప్‌డేట్‌.. కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చిన ప్ర‌భుత్వం..!

ఇటీవల భారత ప్రభుత్వం పాన్ కార్డుకు సంబంధించి కీలకమైన నియమాన్ని అమలు చేసింది. పాన్ కార్డులను ఆధార్ కార్డుకు అనుసంధానం చేయడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని వెల్లడించింది. ఈ నియమాన్ని మూడు నెలల క్రితమే అమలు చేశారు. అయితే అందరూ…

నవంబర్ 1 నుండి మొబైల్ ఉపయోగించే అందరికీ కొత్త నియమం, కేంద్రం అధికారిక ప్రకటన.

సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో, మోసపూరిత కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ సమస్యను ఎదుర్కోవడానికి, నిబంధనలను కఠినతరం చేయడానికి మరియు మోసాలను తగ్గించడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది. టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ సిమ్ కార్డ్ కొనుగోలుదారుల…

విజయ్ మాల్యా అప్పు తీరిస్తేనే..నేను నా అప్పు తీరుస్తా-జడ్జికే సవాల్ విసిరిన రైతు 

చెవిలో పూలు, తలపై మల్లెపూలు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మన రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్నికలకు ముందు రైతుల అప్పులు తీరుస్తామని హామీ ఇచ్చి గట్టు ఎక్కిన తర్వాత మరిచిపోయి గెలిచి అప్పులు తీర్చేస్తున్నారు. కానీ…