5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధులు ఇవ్వాలి.. సీఎంకు లేఖ!
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు.. పెట్టుబడి సాయంగా.. ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రైతు బంధు పేరిట ఆర్థిక సాయం అందచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం రైతులకు మాత్రమే.. అది కూడా భూపరిమితి లేకుండా.. ఈ సాయాన్ని అందజేస్తున్నారు.…